KRMB Meet: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా

ఇవాళ జరగాల్సిన భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలని కోరారు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి.

KRMB Meet: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా
New Update

KRMB Meet: ఇవాళ జరగాల్సిన భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలని కోరారు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి.

#krmb-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe