KRMB Meet: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా

ఇవాళ జరగాల్సిన భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలని కోరారు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి.

New Update
KRMB Meet: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా

KRMB Meet: ఇవాళ జరగాల్సిన భేటీకి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరుకాకపోవడంతో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు హాజరుకావాలని కోరారు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి.

Advertisment
Advertisment
తాజా కథనాలు