నా గెలుపునకు కారణం వారే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోదీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం, కార్యకర్తలు, నాయకులు, బీజేపీలోని అన్ని విభాగాల కృషి కారణంగా చేవెళ్ల ఎంపీగా తాను విజయం సాధించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కొండా పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
నా గెలుపునకు కారణం వారే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు