Telangana Election 2023: మా ఆయన గెలుపు ఖాయం.. రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ..!!

Telangana Election 2023: మా ఆయన గెలుపు ఖాయం.. రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ..!!
New Update

మునుగోడు ప్రజల ఆదరణ చూస్తుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  గెలుపు ఖాయమంటున్నారు ఆయన సతీమణి. బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. మా ప్రాంతంలో ఉన్న కష్టాలన్నీ కాంగ్రెస్ పార్టీతోనే తీరి తమ న్యాయం జరుగుతుందని మునుగోడు ప్రజలు అంటున్నారన్నారు. బీఆర్ఎస్ పథకాలు ఏవీ అమలు కాలేదని..కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందని..ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తునే వారికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతమైన వారు..తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏం దేవుడు కాదని..ఆయన నియంతలా పాలిస్తున్నారని.కేసీఆర్ కుటుంబ పాలనను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతం చేస్తుందన్నారు. ఆర్టీవీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి సంచలన ఇంటర్వ్యూ పూర్తి వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: వేములవాడ నాదే…ఎగిరేది కాషాయ జెండానే…చెన్నమనేని వికాస్ షాకింగ్ కామెంట్స్…!!

#telangana-election-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe