మూడు నెలల క్రితం హైదరాబాద్లో అదృశ్యమైన టీనేజర్ను పట్టించింది సోషల్ మీడియానే. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్కు చెందిన 17 ఏళ్ల జయేశ్ కనోడియా జనవరి 17 నుంచి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతడి కుటుంబం వెతుకుతూనే ఉంది. బాలుడి మిస్సింగ్పై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తూనే ఉన్నారు. అయినా అతడి ఆచూకీ మిస్టరీగా మారిపోయింది.
పూర్తిగా చదవండి..సోషల్ మీడియా వల్ల దొరికిన తప్పిపోయిన కుమారుడు..
సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోల్డంత చెడు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా.అదేంటో చూసేయండి..
Translate this News: