New Update
This browser does not support the video element.
Advertisment
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం స్కూల్ లో పదేళ్లుగా టీచర్లుగా పని చేస్తున్న సునీత, ఉషాకుమారి, సురేష్ ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఘనంగా సన్మానించిన విద్యార్థులు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు.
This browser does not support the video element.