ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ స్వగృహ వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు. By Nikhil 02 Sep 2024 in రాజకీయాలు తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు AdvertismentAdvertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి