ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రధాన అనుచరులకు టికెట్లను ఇప్పించుకోవడంలో పొంగులేటి ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. రెండో జాబితాలో ఖమ్మం, పాలేరు, పినపాక సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వర రావు, పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కేటాయించారు. పినపాక సీటును పొంగులేటి ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రెండో లీస్టులో తన అనుచరుల కోసం అడుగుతున్న స్థానాలను పెండింగ్ లో పెట్టడం ఆయన వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం.
Translate this News: