New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kgbv.jpg)
తాజా కథనాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేజీబీవీలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వంట మనుషులు, సిబ్బంది గొడవల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు పూటలా ఉడికి ఉడకని ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.