ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన భార్య, మరికొందరు నిందితులకు సంబంధించిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఇతర స్థిరాస్తులను (రూ. 7.29 కోట్లు) అటాచ్మెంట్ చేసేందుకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..మనీశ్ సిసోడియా ఆస్తులు ఆటాచ్ చేసిన ఈడీ..!!
ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ఈ స్కాంను క్లోజ్ చేశారని అనుకుంటున్న సమయంలో సంచలన అప్ డేట్ వచ్చింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దినేశ్ అరోనాను ఈడీ అరెస్టు చేసింది. దీంతోపాటుగా మనీశ్ సిసోడియాతోపాటు ఇతర నిందితులకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
Translate this News: