కేదార్ నాథ్ యాత్ర….ఈ యాత్రకు దేశం నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతిఏటా కేదార్ నాథ్ యాత్రను దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా కేదార్ నాథ్ యాత్ర ఈ మధ్యే ప్రారంభమైంది.
పూర్తిగా చదవండి..కేదార్నాథ్ యాత్ర నిలిపివేత…అప్పటివరకు అనుమతి లేదు..?
ఉత్తరఖాండ్లో కేదార్నాథ్కు ప్రతిఏటా లక్షలాది మంది తరలివస్తుంటారు. శివలింగాన్నిదర్శించుకునేందుకు బారులు తీరుతుంటారు. అయితే ఈ ఏడాది కూడా కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కేదార్ నాథ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న యాత్రను తాత్కలికంగా నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు యాత్రకు వచ్చేవారని ఎవర్నీ కూడా అనుమితించరాదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు.
Translate this News: