AP: మా ఆకలి తీర్చండి సార్.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు..!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా ఆకలి తీర్చండి సార్ అంటూ కేజీబీవీ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సరైన ఆహరం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

AP: మా ఆకలి తీర్చండి సార్.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు..!
New Update

#kurnool
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe