మీరు మార్కెట్ నుంచి కూరగాయలు మోసుకుంటూ ఇంటికి వెళ్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెనుకే ఎవరైనా అనుమానంగా కనిపిస్తే జాగ్రత్త పడండి. మీ దగ్గరున్న విలువైన వస్తువులు మాయం కావొచ్చు.. కరోనా మాస్క్ ముసుగులో చోరీగాళ్లు మీ వెనుకే రావచ్చు..! అదేంటి.. కూరగాయల మార్కెట్ నుంచి వెళ్తుంటే దొంగలేందుకు వస్తారు..? పైగా నా మెడలో గోల్డ్ చైన్ కూడా లేదే అని ఆలోచిస్తున్నారా..? ప్రతిసారి గోల్డ్ చైనే కొట్టాయాలని దొంగల రాజ్యాంగంలో రాసిలేదు. ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పుడు ఏది మార్కెట్లో డిమాండ్లో ఉంటుందో దాన్ని చోరీ చేయడం.. సొమ్ము చేసుకోవడం దొంగల నైజం. అందుకే ఇప్పుడా కళ్లు మీ కూరగాయల బ్యాగ్పైనే ఉండొచ్చు..ఎందుకుంటే చాలా ప్రాంతాల్లోకి ఇప్పుడు టమాటా దొంగలు వచ్చేశారు. మార్కెట్లు, కూరగాయల దుకాణాల్లో టమాటాలను చోరీ చేస్తున్నారు. కొన్ని చోట్లా ఏకంగా టమాటాలు పండించే తోటల్లోకే ప్రవేశిస్తున్నారు. అందుకే బీ అలర్ట్..! ఏంటి నమ్మడం లేదా..? అయితే మహబూబాబాద్ జిల్లాలో ఏం జరిగిందో తెలుసుకోండి.. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి..
పూర్తిగా చదవండి..Tomatoes stolen: కాదేదీ చోరీకనర్హం.. టమాటాలపై పడ్డ దొంగల కళ్లు.. ఏకంగా 2.5లక్షల విలువ చేసే ఎర్రపండు చోరీ!
Translate this News: