Kanna Lakshmi Narayana: ఏపీలోని రోడ్లు పై ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శలు చేస్తున్నే ఉంటారు. రాష్ట్రంలో రోడ్లు పూర్తి అధ్వానంగా ఉన్నాయంటూ టీడీపీ, జనసేన సహా విపక్షాలు సైతం వైసీపీ సర్కార్ పై దుమ్మెత్తి పొస్తుంటారు. రిసెంట్ గా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రోడ్లపై పంచులు వేశారు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అంటూ కౌంటర్లు వేశారు. తాజాగా, ఏపీ రోడ్లకు సంబంధించి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను పోస్టు చేశారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ చెప్పిందే నిజం..వీడియో షేర్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ
తమిళనాడు-ఏపీ రోడ్ల మధ్య ఉన్న తేడాను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు టీడీపీ కన్నా లక్ష్మీనారాయణ. ఆంధ్రకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అని మన ఆంధ్ర పరువు కేసిఆర్ తీశారని..అయితే, ఆయన చెప్పిందే అక్షరాలా నిజమని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
Translate this News: