AP: కాకినాడలో మత్తు పదార్థాలు స్వాధీనం.. బిహార్ నుంచి..

కాకినాడలో అక్రమంగా విక్రయిస్తున్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తెచ్చిన మత్తు మాత్రలు, గంజాయి, దగ్గుమందును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన ఇద్దరు గుట్టుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
AP: కాకినాడలో మత్తు పదార్థాలు స్వాధీనం.. బిహార్ నుంచి..

Advertisment
తాజా కథనాలు