KA Paul: విజయవాడ బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul). ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంగవీటి రంగా(vangaveeti ranga) ఆత్మ క్షోభిస్తుందని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా గురించి ఆలోచించిన కాపులెవ్వరూ టీడీపీ(TDP)లో చేరరని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తనను మరోసారి గెలిపించాలని తండ్రి, కొడుకులు తన కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!
30 సీట్ల కోసం 1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు KA పాల్. ఈ సందర్భంగానే కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తనను మరోసారి గెలిపించాలని తండ్రికొడుకులు తన కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.
Translate this News: