టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. రెండు రోజుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. ఉదయం నుంచే హైకోర్టులో బెయిల్ పిటిషన్పై వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. సీనియర్ లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్, లండన్ నుంచి వర్చువల్గా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ రంజిత్కుమార్ వాదనలు వినిపించారు.
పూర్తిగా చదవండి..BIG Breaking: హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. రెండు రోజుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. చంద్రబాబు తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. సీనియర్ లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్, లండన్ నుంచి వర్చువల్గా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్ రంజిత్కుమార్ వాదనలు వినిపించారు.
Translate this News: