Jogi Ramesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో మంత్రి జోగి రమేష్, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టోతో అందరి మనసులు చిగురించాయన్నారు. టీడీపీ మేనిఫెస్టో లాగా వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం కాదని.. భగవద్గీత, బైబిల్ ఖురాన్ తో సమానంగా తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Jogi Ramesh: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇన్ని సీట్లు గ్యారెంటీ.. !
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 139 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. అబద్దాలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కచ్చితంగా వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కామెంట్స్ చేశారు.
Translate this News: