డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. 600 పోస్టులతో SBI భారీ నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

New Update
SBI 2025 JOB notification

SBI 2025 JOB notification

SBI PO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు 27 డిసెంబర్  ప్రారంభమై 16 జనవరి 2025 వరకు ఉంటుంది.  అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్ సైట్

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

నోటిఫికేషన్ వివరాలు 

  • పోస్టు నేమ్: ప్రొబేషనరీ ఆఫీసర్ 
  • పోస్టుల సంఖ్య: 600
  • అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉతీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ  ఫైనల్‌ ఇయర్  పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: దరఖాస్తు చేసుకునే  క్యాండిడేట్స్ వయసు 01.04.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు:  రూ.750 (SC, ST, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపుగా  ఉంటుంది)
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు 
  • జీతం:  నెలకు రూ.48,480 నుంచి 85,920  
  • ఎంపిక విధానం: ఫేజ్ 1లో - ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2లో - మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.  ఫేజ్ 3లో - సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు