జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు శుభవార్త. ఈరోజు అంటే జూన్ 18, 2023న, JEE అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి ప్రకటించింది. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..JEE అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల, సత్తాచాటిన హైదరాబాద్కు చెందిన వీసీ రెడ్డి..!!
IIT గౌహతి JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేసింది. అభ్యర్థులు దీన్ని అధికారిక వెబ్సైట్ నుండి తనిఖీ చేయవచ్చు. హైదరాబాద్ కు చెందిన వీసీ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.
Translate this News: