ఒక సామాన్యుడు రాజకీయాల్లో రాణించి.. అంచలంచెలుగా ఎదుగుతూ సీఎం, పీఎం అయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతారు రత్నేష్ సదా. బిహార్ కు చెందిన ఈ నేత మొదట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు. రాజకీయాల వైపు అడుగులు వేసి బిహార్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఇప్పడీ లీడర్ ను మంత్రి పదవి వరించింది.
పూర్తిగా చదవండి..రిక్షావాలా టు మినిస్టర్.. ఎవరీ రత్నేష్ సదా..!
Translate this News: