ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
Telangana Elections: తెలంగాణలో ఇప్పుడు వెరీ ఫోకస్డ్ నియోజకవర్గం ఏదంటే.. జనగామ అని చెప్పుకోవచ్చు. అవును మరి, రాష్ట్ర రాజకీయాలు ఓ లెక్క.. జనగామ రాజకీయాలు మరో లేక్క అన్నట్లుగా అక్కడ పరిస్థితి. ఓవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఒకరపై ఒకరి కత్తులు దూసుకునేంత రక్తి కట్టిస్తున్నారు రాజకీయాన్ని. తెలంగాణ(Telangana)లోని 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. కొన్ని సీట్లను మాత్రం సస్పెన్స్లో పెట్టారు. ఆ సస్పెన్స్ లిస్ట్లో ప్రధానంగా ఉన్నది జనగామ. అదే ఇప్పుడు అక్కడ పరిస్థితిని మరింత రసవత్తరంగా మార్చింది. జనగామ(Jangaon) సీటుపై ఎప్పటి నుంచో పల్లా కన్ను వేశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఓపెన్ అయిపోతున్నారు. ఇక ముత్తిరెడ్డి సైతం అంతే ధీటుగా రియాక్ట్ అవుతున్నారు. జనగామ టికెట్ మళ్లీ నాకే అని, సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా జనగామ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య టికెట్ పోరు పీక్స్కు చేరింది. అయితే, తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తన అనుచరులతో కలిసి నల్లా జెండాను పట్టుకుని నిరసన తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
జనగామ సెంటర్లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి..
పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ జనగామ సెంటర్లో నిరసన చేపట్టారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపిన ఆయన.. ఒక్కసారిగా మరో టర్న్ తీసుకున్నారు. చొక్కా విప్పేసి అర్థనగ్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి. ఉద్యమం అంటే ఏంటో తెలియని వ్యక్తులు.. ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ముత్తిరెడ్డి. ఉద్యమ కాలంలో కేసీఆర్ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. డబ్బు సంచులతో వచ్చి కుట్రలు చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Telangana Elections: జనగామ ఎమ్మెల్యేనా మజాకా.. టౌన్ సెంటర్లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి.. అసలేమైందంటే..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు.
Telangana Elections: తెలంగాణలో ఇప్పుడు వెరీ ఫోకస్డ్ నియోజకవర్గం ఏదంటే.. జనగామ అని చెప్పుకోవచ్చు. అవును మరి, రాష్ట్ర రాజకీయాలు ఓ లెక్క.. జనగామ రాజకీయాలు మరో లేక్క అన్నట్లుగా అక్కడ పరిస్థితి. ఓవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఒకరపై ఒకరి కత్తులు దూసుకునేంత రక్తి కట్టిస్తున్నారు రాజకీయాన్ని. తెలంగాణ(Telangana)లోని 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. కొన్ని సీట్లను మాత్రం సస్పెన్స్లో పెట్టారు. ఆ సస్పెన్స్ లిస్ట్లో ప్రధానంగా ఉన్నది జనగామ. అదే ఇప్పుడు అక్కడ పరిస్థితిని మరింత రసవత్తరంగా మార్చింది. జనగామ(Jangaon) సీటుపై ఎప్పటి నుంచో పల్లా కన్ను వేశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఓపెన్ అయిపోతున్నారు. ఇక ముత్తిరెడ్డి సైతం అంతే ధీటుగా రియాక్ట్ అవుతున్నారు. జనగామ టికెట్ మళ్లీ నాకే అని, సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా జనగామ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య టికెట్ పోరు పీక్స్కు చేరింది. అయితే, తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తన అనుచరులతో కలిసి నల్లా జెండాను పట్టుకుని నిరసన తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
జనగామ సెంటర్లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి..
పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ జనగామ సెంటర్లో నిరసన చేపట్టారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపిన ఆయన.. ఒక్కసారిగా మరో టర్న్ తీసుకున్నారు. చొక్కా విప్పేసి అర్థనగ్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి. ఉద్యమం అంటే ఏంటో తెలియని వ్యక్తులు.. ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ముత్తిరెడ్డి. ఉద్యమ కాలంలో కేసీఆర్ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. డబ్బు సంచులతో వచ్చి కుట్రలు చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Also Read:
Rajasthan: రాజస్థాన్లో దారుణం.. గర్భిణీ స్త్రీని వివస్త్రను ఊరేగించిన వైనం.. వైరల్ అవుతున్న వీడియోలు..
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
CM Revanth: ఎలా గెలిచావో మర్చిపోయావా?: ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ క్లాస్.. స్టేజీ మీదే వార్నింగ్!
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ telugu-news | latest-telugu-news
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
BIG BREAKING: వైసీపీ లీడర్ దారుణ హత్య.. కత్తులతో వేటాడి దారుణంగా..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో దారుణం చోటు చేసుకుంది. కొయిరాలమెట్ట దగ్గర వైసీపీ నేత సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వేటాడి దారుణంగా చంపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం