New Update
Advertisment
తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు వినూత్నంగా ప్రచారం చేపట్టారు. గాజు గ్లాసును ప్రజలకిస్తూ గ్లాస్ పై తమ ఓటు వేసి జనసేన అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.