New Update
Advertisment
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన 4వ రోజు కొనసాగుతుంది. ఉదయం పిఠాపురం పురాతన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పొన్నాడ బషీర్ బీ బీ దర్గాను దర్శించుకున్నారు. మూలపేట శివారు పొన్నాడలో ఇంటింటికి ప్రచారం చేశారు.