జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని..అందుకోసం సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారంటూ వ్యాఖ్యానించారు. అధికారం కాపాడుకునేందుకు నాయకులు ఎంతవరకైనా తెగిస్తారని మండిపడ్డారు. అధికారం కోల్పోతామన్న భయంతోనే ఇలాంటి పనులకు పూనుకుంటున్నారని అన్నారు. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులు ఏర్పాటు చేసినట్లు పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేనాని. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులతో పవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు..నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయి..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అధికారం పోతుందన్న భయం నాయకులతో ఎంతవరకైనా తెగించేలా చేస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: