Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి దాదాపు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్ధలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..దాదాపు 20 మంది మృతి.!
జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Translate this News: