దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించింది. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని దోడా, లడఖ్ ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో ఇక్కడి నివాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం జమ్మూకశ్మీర్, లడఖ్లో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. దోడా జిల్లాలో పది నిమిషాల వ్యవధిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు అయినట్లు అధికారలు తెలిపారు.
పూర్తిగా చదవండి..జమ్ముకశ్మీర్లో 6 సార్లు కంపించిన భూమి..భయంతో పరుగులు పెట్టిన జనం..!!
జమ్ముకశ్మీర్ లో 24గంటల్లో 6వ సారి భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం లడఖ్ లో రాత్రి 9గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. దోడాలో రాత్రి 9.55నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది.
Translate this News: