జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె చెల్లెలు చందననే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాయ్ఫ్రెండ్ ఉమర్ను వెళ్లి పెళ్లి చేసుకోవాలని చందన భావించిందని.. దీంతో ఇలా చేసిందని ఎస్పీ భాస్కర్ తెలిపారు. దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్లో బంధువుల ఫంక్షన్కు వెళ్లారని. ఇదే సమయంలో తన బాయ్ఫ్రెండ్కు ఫోన్ చేసిన పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించిందన్నారు.
పూర్తిగా చదవండి..Deepthi Case: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చెల్లి చందననే హంతకురాలు
జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె చెల్లెలు చందననే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాయ్ఫ్రెండ్ ఉమర్ను వెళ్లి పెళ్లి చేసుకోవాలని చందన భావించిందని.. దీంతో ఇలా చేసిందని ఎస్పీ భాస్కర్ తెలిపారు.
Translate this News: