Jagan: తాడేపల్లిలో పేరుపేరునా అభిమానులను పలకరించిన జగన్.. రానున్న కాలంలో..

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని నివాసంలో పార్టీ అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Jagan: తాడేపల్లిలో పేరుపేరునా అభిమానులను పలకరించిన జగన్.. రానున్న కాలంలో..
New Update

Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌...తాడేపల్లిలోని నివాసంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

#jagan #tadepalli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe