ఆంధ్రప్రదేశ్రాష్ట్ర సర్పంచ్ల సంఘం న్యూ ఢిల్లీలోని ధర్నా నిర్వహించింది. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు, రాష్గ్ర ప్రధాన కార్శదర్శి బిర్రు ప్రతాపరెడ్డి నేతృత్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇచ్చిన నిధులను నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్పంచ్లకు అప్పచెప్పకుండా.. సైంధవుడిలా అడ్డుపడి దిగమింగాడన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని జగన్ మింగేసిన నిధులను సర్పంచ్లుకు ఇచ్చింది గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
పూర్తిగా చదవండి..జగన్ పెద్ద అవినీతి పరుడు.. గ్రామ పంఛాయతీల నిధులను మింగేశాడు
ఆంధ్రప్రదేశ్రాష్ట్ర సర్పంచ్ల సంఘం న్యూ ఢిల్లీలోని ధర్నా నిర్వహించింది. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావు, రాష్గ్ర ప్రధాన కార్శదర్శి బిర్రు ప్రతాపరెడ్డి నేతృత్యంలో జరిగిన నిరసన కార్యక్రమం జరగ్గా.. ఏపీ సీఎం జగన్ గ్రామాలకు రావాల్సిన నిధులను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు, కేంద్రం స్పందించి ఏపీలోని గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు.
Translate this News: