మంత్రి హరీష్ రావు ఇలాఖా అయినటువంటి సిద్దిపేట జిల్లాలో గురువారం (జూన్ 15) రోజున ఐటీ హబ్ను ప్రారంభించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ను ప్రారంభిస్తారు. సిద్దిపేట శివారులో అత్యాధునిక సదుపాయాలతో… రూ. 63 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..సిద్దిపేటలో ఐటీ హబ్… ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
Translate this News: