Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ పండుగ అంటేనే బంగారంతో పని. ఈ సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తోంది. ఆరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు మనదేశంలో. ఏటా ఈ రోజున దేశంలో వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా బంగారం వ్యాపారం పెద్దగా జరిగే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, అధిక ధరలు, పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ముగిసిపోవడం, అలాగే దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కారణంగా చెబుతున్నారు. ఎన్నికల్లో బంగారం కొనుగోలుపై పరిమితులు ప్రభావాన్ని చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Akshaya Tritiya 2024: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?
మరికొద్ధి రోజుల్లో అంటే మే 10వ తేదీన అక్షయ తృతీయ పండగ రాబోతోంది. ఈ పండుగకు బంగారం కొనాలని అందరూ భావిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండగ రోజు బంగారం డిమాండ్ తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాలిందే!
Translate this News: