T20 world cup: టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భారత్ వరుస విజయాలపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమ్ ఇండియా బౌలర్లు బంతితో ఏదో చేస్తున్నారని, రివర్స్ స్వింగ్ డెలివరీలను ఫర్ఫెక్ట్ గా సంధించేందుకు అర్ష్దీప్ సింగ్ వంటి బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పుడుతున్నారంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇలాంటి వాదనలు చేయడం విశేషం. కాగా ఇంజమామ్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
పూర్తిగా చదవండి..Inzamam: ఆ భారత పేసర్ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు.. ఇంజమామ్ సంచలన ఆరోపణ!
వరల్డ్ కప్ టోర్నీలో భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపించాడు. 'అర్ష్దీప్ సింగ్ 15వ ఓవర్ లో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం? ఏదో జరిగే ఉంటుంది' అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: