ఇంట్లో నుండి బయటికి వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు ప్రాణాలపై నమ్మకం లేని రోజులు ఇవి. ఎందుకంటే చాలామంది అనుకోని సంఘటనల కారణంగా ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. వాటి నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి ప్రమాదాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదాల నుండి వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇటీవల జరిగిన ఫలక్ నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంలో ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.
పూర్తిగా చదవండి..పైలట్కి అస్వస్థత, గాల్లో ఉండగానే ఫ్లైట్ను కంట్రోల్ చేసిన 68 ఏళ్ల బామ్మ
ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంకాసేపట్లో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుందనగా ఫ్లైట్లో ఉన్న పైలట్ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఓ 68 ఏళ్ల ప్రయాణికురాలు వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని ఆమె కంట్రోల్ చేసి సురక్షితంగా కిందకు దించేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నిజంగా నువ్వు బామ్మవి కాదు, దేవతవి అంటూ విమాన ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Translate this News: