భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన రెండు దేశాలకు ఎంతో కీలకం కానుంది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ప్రాజెక్టులపై ఒప్పందాలు కూడా జరిగాయి. అదే సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్తతరం యుద్ధ విమానాలతో భారత నావికాదళాన్ని సన్నద్ధం చేసేందుకు రాఫెల్ మెరైన్ ను ఎంపిక గురించి తాజాగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..భారత్ను చూసి శత్రుదేశాలు వణకాల్సిందే..ఎందుకో తెలుసా?
భారత నౌకాదళానికి సరికొత్త తరం యుద్ధ విమానాలను సమకూర్చేందుకు నావల్ రాఫెల్ను ఎంపిక చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన 26 రాఫెల్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న 36 రాఫెల్స్లో చేరనున్నాయి. డస్సాల్ట్ ఏవియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Translate this News: