/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T160257.933.jpg)
Landslide: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని కొరొండలోలో బంగారు గని పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి.నిన్న రాత్రి 30 మందికి పైగా కార్మికులు గనిలో తవ్వకాలను ప్రారంభించారు.ఆ సమయంలో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని 12 మంది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.