New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-09T190103.587.jpg)
అమెరికాలోని ట్రైనే యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఒక తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు న్యూయార్క్లోని బార్బెర్విల్లే జలపాతంలో పడి మరణించాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాకు చెందిన గద్దె సాయి సూర్య అవినాష్గా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం గుర్తించింది. ఈ ఘటన జులై 7న ఈ దుర్ఘటన జరిగింది.
తాజా కథనాలు