సీఎం రేవంత్ తో రైల్వే చీఫ్ ఇంజనీర్ భేటీ! సీఎం రేవంత్ రెడ్డిని రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ కలిశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను వివరించగా సీఎం పలు సూచనలు చేశారు. రూ.3500 కోట్లతో 145 కి.మీ మేర ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. By Nikhil 29 Jul 2024 in రాజకీయాలు మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి