భేటీలు ముగిశాయి.. పోటాపోటిగా జరిగిన బీజేపీ, యాంటీ-బీజేపీ మిత్రపక్షాల తొలి రౌండ్ మీటింగ్లు కాన్ఫిడెన్స్తో, గెలుపు ధీమాతో, భవిష్యత్ తమదేనన్న ఆశతో ముగిశాయి. ఎన్డీయే మిత్రపక్షాల భేటీకి 38పార్టీలు హాజరవగా.. INDIA(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్)మిత్రపక్షాల భేటీకి 26పార్టీలు హాజరయ్యాయి. ప్రస్తుతం ఎన్డీయే,INDIA గూటిలో ఉన్న పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అందులోనే ఉంటాయా.. జంప్లు చేస్తాయా..కొత్తగా ఎవరైనా యాడ్ అవుతారా అన్నది తర్వాతి విషయం. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం ఎవరిది పైచేయి..?
పూర్తిగా చదవండి..INDIA vs NDA: ఎన్డీయే, INDIAలో ఎవరి బలాబలాలు ఎంత..? ఎవరిది పైచేయి..నెక్ట్స్ ఈక్వేషన్స్ ఏంటి..?
ఎన్డీయే, INDIA మిత్రపక్షాల భేటీలు ముగిశాయి. ఎన్డీయేకి 38పార్టీల మద్దతుండగా.. INDIAకి 26పార్టీల సపోర్ట్ ఉంది. ఎన్డీయేకి ప్రస్తుతం 332మంది ఎంపీల బలముండగా.. INDIAకి 114ఎంపీల బలముంది.
Translate this News: