ప్రతిపక్ష కూటమి ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్’ (Indian National Developmental Inclusive Alliance) (INDIA) 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. తదుపరి వ్యూహం, సీట్ల సమన్వయం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తదుపరి వ్యూహాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో పాటు సీట్ల సమన్వయంపై కూడా చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..I-N-D-I-A Meeting : నేడు భారత సమన్వయ కమిటీ సమావేశం..ఈ అంశాలపై చర్చ..!!
విపక్షాల కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Translate this News: