తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపలి,్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణకేంద్రం తెలిపింది. అటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటనలో చెప్పింది.
పూర్తిగా చదవండి..ఆ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన…!
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర భూపాల పల్లిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
Translate this News: