ఉద్యోగస్తులు…ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు తమ భవిష్యత్తును ఆర్థికంగా కాపాడుకునేందుకు ఎన్నో పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని తమ జీతంలో కొంత భాగాన్ని పలు రకాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అందుకే ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా మంచి నిధులను సేకరించుకోవచ్చు. ఎన్ పీఎస్ అనేది ప్రభుత్వం అందించే పథకం. పదవీ విరమణ తర్వాత ఫండ్స్ ను నిర్మించుకునేందుకు ఇది చాలా మంది ఇష్టపడే పథకాలలో ఒకటి.
పూర్తిగా చదవండి..రిటైర్ అవుతున్నరా?? అయితే నెలకు 50వేలు మీవే.. ఎలాగో తెలుసా?
ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాసటగా ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ ను నిర్మించుకునేందుకు ఎన్ పిఎస్ చాలా మంది ఇష్టపడే పెట్టుబడి స్కీంలలో ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతినెలా రూ. 50వేల వరకు పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది.
Translate this News: