నేడు టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి.. దాయాది దేశం అయిన పాకిస్తాన్ (Pakistan)తో తాడోపేడో తేల్చుకోనుంది.ఇరు జట్ల మధ్య న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
పూర్తిగా చదవండి..ఈ ముగ్గురు పైనే భారత్ క్రికెట్ అభిమానుల చూపంతా!
పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఈ ముగ్గురు ప్లేయర్లు చెలరేగి ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా ఆడితే మ్యాచ్ మనసొంతం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూర్ డై గా మారనుంది.పాక్ ఓడితే ఇంటికీ వెళ్లే పరిస్థితి నెలకొంది.
Translate this News: