AP: వరద బాధితులకు హైజెనిక్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ.!

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు హైజెనిక్ కిట్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 33 కుటుంబాలకు కిట్లను అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోస్తని నదికి గండిపడటం వల్ల కాలనీలు ముంపుకు గురయ్యాయి.

AP: వరద బాధితులకు హైజెనిక్ అందజేసిన రెడ్ క్రాస్ సంస్థ.!
New Update

This browser does not support the video element.

#west-godavari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి