Crime News: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ , రైటర్..!

హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మాదాపూర్ పీఎస్ లో సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఏసీబీ రెండు రోజులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

Crime News: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ , రైటర్..!
New Update
#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe