Crime News: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ , రైటర్..! హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మాదాపూర్ పీఎస్ లో సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఏసీబీ రెండు రోజులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 06 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి