Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్య ..!

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన కొద్దిరోజులకే భర్త శేఖర్ వరకట్న వేధింపులు తట్టుకోలేక మనీషా అనే యువతి యాసిడ్ తాగి చనిపోయింది. అయితే శేఖర్ కు పెళ్ళికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్య ..!
New Update

Hyderabad: జగద్గిరిగుట్ట రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మనీషా అనే యువతికి జులై 10న శేఖర్ తో పెళ్లి జరిగింది. పెళ్ళైన కొద్దిరోజులకే భర్త వరకట్న వేధింపులు తట్టుకోలేక ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. అయితే భర్త శేఖర్ కు పెళ్ళికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

Also Read: TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..! - Rtvlive.com

#hyderabad #jagadgirigutta #crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe