Husband Killed His Wife: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి చంపాడు ఓ భర్త. స్ధానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బర వంశీకు గత 19 ఏళ్ళ క్రితం ఝాన్సీ అనే మహిళతో వివాహం జరిగింది. శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్ల నుంచి ఝాన్సీ పేరు మీద ఉన్న ఇంటిని విక్రయించాలని భర్త వంశీ ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Crime News: ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..!
ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి క్రూరంగా కత్తితో నరికి చంపాడు ఓ భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం భర్త పరారు అయినట్లు సమాచారం.
Translate this News: