Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!

భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి 51 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!
New Update

 

ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే-30పై విజయవాడ టు జగదల్‌పూర్‌ రోడ్డులో రాయణపేట దగ్గర, నేషనల్‌ హైవే 163పై భద్రాచలం -భూపాలపట్నం రోడ్డుపై కన్నాయిగూడెం దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

#bhadrachalam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe