Breaking: గుజరాత్ లో భారీ ప్రమాదం..స్టీల్ కంపెనీలో పేలుడు..10 మంది సజీవ దహనం..!!

గుజరాత్ లోని ఓ స్టీల్ కంపెనీ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనమయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లోని కచ్ లో ఈ ఘటన జరిగింది.

New Update
Breaking: గుజరాత్ లో భారీ ప్రమాదం..స్టీల్ కంపెనీలో పేలుడు..10 మంది సజీవ దహనం..!!

గుజరాత్‌లోని కచ్‌లోని కీమో స్టీల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ కంపెనీ కొలిమి పేలుడులో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఉక్కును కరిగిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీ నిర్లక్ష్యం వల్లే మంటలు చెలరేగాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు